ఐపీఎల్ 2023: ముంబైపై 6 వికెట్ల తేడాతో చెన్నై ఘనవిజయం… !

-

చిదంబరం స్టేడియంలో ఈ రోజు ముగిసిన చెన్నై మరియు ముంబైల మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై సునాయాసంగా విజయాన్ని సాధించింది. ముంబై ఇచ్చిన 140 పరుగుల లక్ష్యాన్ని ఆరంభం నుండి ఆచితూచి ఆడుతూ మరో బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ను చేధించింది. ఓపెనర్లు గైక్వాడ్ (30) మరియు కాన్ వే (44) లు అద్భుతమైన ఆరంభాన్ని అందించగా… అజింక్య రహానే (21) మరియు శివమ్ దుబే (26) లు కూడా ఆకట్టుకోవడంతో ఛేజింగ్ లో ఇబ్బంది లేకుండా టార్గెట్ ను చేరుకున్నారు. చెన్నై బ్యాటింగ్ ను ఒక్క చావ్లా మినహా ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేకపోయారు.

 

చావ్లా తన నాలుగు ఓవర్ లలో కేవలం 25 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు దక్కించుకున్నాడు. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 11 మ్యాచ్ లలో ఆరింట గెలిచి 13 పాయింట్ లతో రెండవ స్థానంలో నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news