సొంత కార్యకర్తలకూ జగన్‌ సర్కారు షాక్‌..ఆ డబ్బులు కట్ ?

-

సొంత పార్టీ కార్యకర్తలకు జగన్ సర్కార్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. గత ఏడాది ఉపాధి హామీ పనుల మెటీరియల్ చెల్లింపులకు సంబంధించిన నిధులు అన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించింది. అయితే ఈ నిధులను కాంట్రాక్టర్లకు పూర్తిగా చెల్లించి ఉంటే, బిల్లులు పెండింగ్ సమస్య వచ్చేది కాదు. కానీ కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్ళించింది.

ఏమీ లేదు ఒత్తిడితో ఉపాధి పనులు చేపట్టామని ఒక్క బిల్లు కూడా సక్రమంగా లేదని వైసీపీ నేతలు మరియు వైసీపీ కార్యకర్తలు వాపోతున్నారు. కొంతమంది అయితే ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేస్తున్నారు. దీని గురించి ఎమ్మెల్యేలు ఎంపీడీవోలను ప్రశ్నిస్తే… పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు బిల్లులను తిరస్కరించమని వారు చెప్తున్నారు. ఇక రెండేళ్లుగా ఉపాధి హామీ బిల్లులు పెండింగ్లో ఉండడంతో అటు సామాన్య ప్రజలతో పాటు వైసిపి కార్యకర్తలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news