BREAKING : ఐటీ అధికారులపై పోలీసులకు మల్లారెడ్డి పిర్యాదు

-

మల్లారెడ్డి, ఐటి అధికారులు పరస్పరo పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. తమ అధికారిని మల్లారెడ్డి నిర్బంధించాలని ఫిర్యాదు చేసిన ఐటీ అధికారులు.ఆస్పత్రిలో పత్రాలు చూచి లాప్టాప్ ని తీసుకువెళ్లారని ఫిర్యాదు చేసారు. దీంతో బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదుని దుండిగల్ కి ట్రాన్స్ఫర్ చేసారు అధికారులు.

ఇక అటు ఐటీ అధికారులపై ఫిర్యాదు చేశారు మంత్రి మల్లారెడ్డి. కొడుకు పై దాడి చేసి బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని ఫిర్యాదు చేశారు. 100 కోట్ల రూపాయల డొనేషన్ పేరుతో బలవంతంగా సంతకాలు పెట్టించారని ఫిర్యాదు చేశారు. తమ దగ్గర దొరకని వసూలు దొరికినట్టుగా చూపెట్టి బలవంతంగా సంతకాలు చేయించారని ఫిర్యాదు చేశారు మంత్రి మల్లారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version