సందీప్ కిషన్, విజయ్ సేతుపతి ‘మైఖేల్’ – ఆహాలో రిలీజ్ ఎప్పుడంటే?

-

వెర్సటైల్ స్టార్ సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. రంజిత్ జయకోడి దర్శకత్వంలోభారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.

ఈ సినిమా ఇటీవలే రిలీజ్‌ అయి.. ఫ్లాప్‌ టాక్‌ నే తెచ్చుకుంది. అయితే, తాజాగా ‘మైఖేల్’ సినిమా నుంచి మరో అప్డేట్‌ వచ్చింది. ఈ ‘మైఖేల్’ సినిమా ఓటీటీ డేట్‌ ఫిక్స్‌ అయింది. ఫిబ్రవరి 24వ తేదీన ‘మైఖేల్’ సినిమా ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు ఆహా అధికారిక ప్రకటన చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news