IPL 2023 : ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై విజయం

-

IPL 2023 లో ముంబై సంచలనం సృష్టించింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నోపై ముంబై 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. 183 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో… స్టోయినిస్ 40 మినహా మిగతా బ్యాటర్లు విఫలం అవడంతో 101 పరుగులకే ఆల్ అవుట్ అయింది.

ముంబై బౌలర్లలో మద్వాల్ 5 వికెట్లు, జోర్డాన్, పియూష్ చేరో వికెట్ తీశారు. లక్నోలో ముగ్గురు బాటర్లు రన్ అవుట్ అయ్యారు. ఈ విజయంతో ముంబై క్వాలిఫైయర్-2 లో గుజరాత్ తో తలపడునుంది. ఓటమిపాలైన లక్నో ప్లేఆఫ్ నుంచి నిష్క్రమించింది. కాగా.. మొన్న గుజరాత్ పై గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు… ఫైనల్‌ కు చేరిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news