ఏపీలో దారుణం.. మహిళలను చంపి, వారి ప్రైవేటు భాగాలను చూసి మరీ !

-

దేశంలో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొంతమంది మహిళలపై లైంగిక దాడులు చేస్తుంటే.. మరికొంతమంది సైకో ఇజాన్ని చూపిస్తున్నారు. మహిళలను చంపేసి… వారి ప్రైవేటు భాగాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు సైకోలు. ఈ సంఘటన ఏపీలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే…విశాఖలో సైకో కిల్లర్ ను పోలీసులు అరెస్టు చేశారు.

చాలా రోజుల నుంచి మహిళలనే టార్గెట్ చేసిన కిల్లర్ రాంబాబు పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడించాడు. తనకు ఒక కూతురు, కొడుకు ఉన్నారని తన భార్య అక్రమ సంబంధం పెట్టుకొని వెళ్లిపోయినట్లు తెలిపాడు. అంతేకాకుండా ఎంతో గౌరవించే ఇంటి యజమానురాలు కూడా తనను మోసం చేసిందని, దీంతో ఆడవాళ్ళ మీద పగ పెంచుకున్న నేను ఆడజాతి మొత్తాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో తెలిపాడు.

దీంతో మొదటగా వాచ్ మెన్ భార్యలైతే ఈజీగా పని అయిపోతుందని భావించి మొట్టమొదటిసారి వాచ్ మెన్ దంపతులను హత్య చేసినట్లు తెలిపాడు. అంతేకాకుండా చనిపోయింది ఆడ, మగ అని తెలుసుకునేందుకు, ఆమె ప్రైవేట్ పార్ట్స్ ని చూసి నిర్ధారించుకునే వాడంట. ఇక పోలీసులు మాట్లాడుతూ ఆడవాళ్లను చంపడమే కాకుండా ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తూ, కేకలు వేసేవాడని తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news