BREAKING: ప్రజలకు భారీ ఊరట.. తగ్గిన సిలిండర్ ధర

-

దేశ ప్రజలకు భారీ ఊరట ఇచ్చే నిర్ణయాన్ని తీసుకుని కేంద్ర ప్రభుత్వం. ఇవాళ మే ఒకటో తారీకు. ఈ తరుణంలో చాలా వస్తువుల రేట్లు పెరుగుతాయి. కానీ ఇవాళ సిలిండర్ ధర దిగివచ్చింది.

ప్రతి నెల ఒకటో తేదీన ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తున్న ఆయిల్ కంపెనీలు… ఇవాళ ధరలను తగ్గించాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర 171.50 మే రూపాయల మేర తగ్గించినట్లు ప్రకటించాయి. దీంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర.. 1856.50 కి దిగి వచ్చింది. ఈ కార్డు గృహ అవసరాలకు ఆడే సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పు చేయలేదు ఆయిల్ కంపెనీ కంపెనీలు.

Read more RELATED
Recommended to you

Latest news