ఇండియాలో కొత్తగా 5880 కరోనా కేసులు, 14 మరణాలు

-

ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 5880 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,47,62,496 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2069 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 94. 99 శాతంగా ఉంది.ఇక దేశంలో 14 గురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 5,30,979 కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2345 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,41,96,318 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2,20,66,23,527 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 85, 980 మందికి కరోనా పరీక్షలు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news