మిర్యాలగూడ పట్టణంలో అవంతి పురం గ్రామానికి చెందిన వెన్నం పాండురంగారావు(86) అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందారు. గత నలభై సంవత్సరాలుగా అవంతిపురం లోని శ్రీ ప్రకాష్ రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థాపకులలో ఒకరుగా ఉన్నారు. తన వయసు పైబడిన విద్యార్థులకు విద్యాబోధన చేయాలని ధ్యాస ఎప్పుడూ ఉండేదని స్కూల్ కరస్పాండెంట్ కొలిపాక రమాకాంతరావు తెలిపారు. ఆయన మృతి పట్ల పలు విద్యాసంస్థల యాజమాన్యం సంతాపం తెలిపింది.
ప్రముఖ విద్యావేత్త పాండు రంగారావు మృతి
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
పీర్జాదిగూడ బీఆర్ఎస్ మేయర్ కిడ్నాప్…ఏకంగా 25 కార్లలో కాంగ్రెస్ నేతల ఛేజింగ్ ?
పీర్జాదిగూడ బీఆర్ఎస్ మేయర్ జక్క వెంకట్ రెడ్డిని, బీఆర్ఎస్ కార్పొరేటర్లను కిడ్నాప్...
ఆ రెండు జిల్లాల పేర్లు మార్చేందుకు రేవంత్ నిర్ణయం !
సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో...
IPL 2024: SRH కు బిగ్ రిలీఫ్.. KKR vs RR మ్యాచ్ రద్దు
Rajasthan Royals vs Kolkata Knight Riders, 70th Match: వర్షం...