హవ్వ: ప్రధాని మోదీ “మన్ కీ బాత్” కోసం రూ. 830 కోట్లు ఖర్చు … !

-

భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలతో టచ్ లో ఉండడానికి “మన్ కీ బాత్” అనే పేరుతో ఒక షోను నడుపుతున్న సంగతి తెలిసిందే. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ షో 100 ఎపిసోడ్ లను పూర్తి చేసుకుందట, ఒక ఎపిసోడ్ కోసం రూ. 8.3 కోట్లు ఖర్చు అయిందట. అలా చూసుకుంటే మొత్తం రూ. 830 కోట్లు ఈ కార్యక్రమం కోసమే కేంద్ర ప్రభుత్వము ఖర్చు చేసినట్లు వార్త.

అయితే ఈ రూ. 830 కోట్ల ఖర్చు పై సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది, ఇక ఈ విషయం తెలిసిన బీజేపీ వ్యతిరేకులు ఖజానాను అంతా ఇలా మోదీ ప్రభుత్వం వృదా చేస్తోంది ఏంటి విమర్శిస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది, PIBFACTCHECK ద్వారా… ఇది పూర్తిగా అవాస్తవం అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమం కోసం ఇప్పటి వరకు కేవలం రూ. 8.3 కోట్లు మాత్రమే ఖర్చు అయిందని. ఇలాంటి వార్తలను ప్రజలు నమ్మరాదని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news