విజయవాడ: వ్యాపారస్తుల మీద ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతున్నది. కానీ.. ఐటీ రైడ్స్ అనేసరికి టీడీపీ ఎందుకు ఉలిక్కిపడుతుందో అర్థం కావట్లేదు.. అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే ఆలోచనలో తలామునకలైనట్లు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల తర్వాత రాయలసీమ టూర్ ఉంటుందన్నారు. అన్ని నియోజకవర్గాల మీద సమానమైన దృష్టి జనసేన పార్టీకి ఉందన్నారు. 2019 ఎన్నికల్లో జనసేన ఏపీలో 175 స్థానాల్లో కచ్చితంగా పోటీ చేస్తుందని.. అందులో ఎటువంటి అనుమానం లేదన్నారు.
ఐటీ రైడ్స్కు టీడీపీ ఎందుకు ఉలిక్కిపడుతుందో అర్థం కావట్లేదు: పవన్కల్యాణ్
By Anil Kumar
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
Andhra Pradesh :మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీసీ జనార్ధన్ రెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త సర్కార్ ఏర్పడింది.. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు,...
Ganesh -
ఉప్పల్-ఘట్కేసర్ రహదారి విస్తరణ పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం : మంత్రి కోమటిరెడ్డి
కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను సాధించడమే తమ లక్ష్యమని మంత్రి...
Ganesh -
స్టిల్ ప్లాంట్ అభివృద్ధిపై కేంద్ర మంత్రితో పురంధేశ్వరి చర్చలు
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కృషి చేస్తామని...
Ganesh -