తితిలీ తుఫానుకు అతలాకుతలమైన సిక్కోలులో పరిస్థితి అంతా దారి కొస్తుందంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రచారానికి, వాస్తవ పరిస్థితులకు తేడా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం, మంత్రులు, వైసీపీ నేతలతోపాటు రెండ్రోజులుగా పవన్ కల్యాణ్ కూడా సిక్కోలులో పర్యటిస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలంలో పవన్కల్యాణ్ పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్… సిక్కోలు ప్రజలకు ఇప్పట్లో కావాల్సింది పాతిక కిలోల బియ్యం కాదు.. పాతికేళ్ల భవిష్యత్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరెంట్, మంచినీరు ఇచ్చేసి జిల్లాలో ఇప్పుడు పరిస్థితులు బాగున్నాయని సీఎం చంద్రబాబు బయట ప్రచారం చేస్తున్నారు కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
సిక్కోలుపై సీఎం చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు: పవన్
By Anil Kumar
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
జగన్వి నకిలీ నవరత్నాలు : చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీది ప్రజా మేనిఫెస్టో అని, జగన్ది నకిలీ నవరత్నాలు అని...
Ganesh -
4 నెలల్లోనే ఇంత ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు : జగదీష్ రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ నానాటికి పడిపోతోంది.. సీఎం ని చూస్తే జాలేస్తోంది...
Ganesh -
చిల్లర మాటలు.. ఉద్దెర పనులు ఇది తప్ప చేసిందేమీ లేదు : కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వ పనితీరు పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని ఎమ్మెల్యే కేటీఆర్...
Ganesh -