సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ ఆదివాసీ ఎమ్మెల్యేలు

-

tribal mlas thanked cm kcr

హైదరాబాద్ కాంగ్రెస్ ఆదివాసీ ఎమ్మెల్యేలు ఇవాళ సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఆత్రం సక్కు, రేగా కాంతారావు, సీతక్క, పోడం వీరయ్య.. సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈసందర్భంగా… పోడు భూములు, ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను కోరారు. దీంతో తప్పకుండా ఆదివాసీల సమస్యలను పరిష్కరిస్తామని… పోడు భూములపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో ఆదివాసీ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. ములుగును జిల్లా చేసినందుకు సీఎం కేసీఆర్‌కు సీతక్క కృతజ్ఞతలు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news