IPL 2021 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు : జట్ల వివరాలు ఇవే..

-

ఐపీఎల్‌ 2021 ఎలిమినేటర్‌ లో భాగంగా ఇవాళ బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌ జట్టు మరియు కోల్‌ కత్తా నైట్‌ రైడర్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ షార్జాలోని ఇంటర్‌ నేషనల్‌ స్టేడియంలో జరుగుతోంది. అయితే.. కాసేపటి క్రితమే.. ఈ మ్యాచ్‌ కు సంబంధించిన టాస్‌ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్‌ నెగ్గిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు జట్టు మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. దీంతో మొదట బౌలింగ్‌ చేయనుంది కేకేఆర్‌ జట్టు. జట్ల వివరాల్లోకి వెళితే..

కోల్‌కతా నైట్ రైడర్స్ : శుబ్మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, ఇయోన్ మోర్గాన్ (సి), దినేష్ కార్తీక్ (డబ్ల్యు), షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చాకరవర్తి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ (సి), దేవదత్ పాడిక్కల్, శ్రీకర్ భారత్ (డబ్ల్యూ), గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, షాబాజ్ అహ్మద్, జార్జ్ గార్టన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

Read more RELATED
Recommended to you

Latest news