కేరళ వాసులకు గుడ్‌న్యూస్‌.. ప్రత్యేక రైళ్లు

-

ఓనమ్‌ పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనున్నది. పది రోజుల పాటు జరిగే పండగ సందర్భంగా సికింద్రాబాద్‌ – కొల్లాం మధ్య ప్రత్యేకంగా సర్వీసులను నడుపనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 25న సికింద్రాబాద్‌ (07199) నుంచి రైలు సాయంత్రం 5.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రికి కొల్లాం చేరుకుంటుంది. ఈ ట్రైన్ రాత్రి 7 గంటలకు బయల్దేరి… మరనాడు రాత్రి 11.50 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది.

SCR cancels 10 trains functioning from Hyderabad

ఈ ప్రత్యేక రైళ్లు బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సీరం, చిత్తాపూర్, రాయచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, కోయంబత్తూర్, పాలక్కా అల్ద్‌వే, కోయంబత్తూరు, పాలక్కాలో ఆగుతాయి. , ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చెంగనస్సేరి, తిరువల్ల, చెంగన్నూర్, మావెల్లికర మరియు కాయంకులం స్టేషన్లు, సికింద్రాబాద్ మరియు కొల్లం మార్గంలో ఆగుతాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news