WTC ఫైనల్ ముందు ఇండియాను హడలెత్తిస్తున్న రికార్డులు…

-

ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన జూన్ 7వ తేదీ నుండి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరగనుంది. ఐపీఎల్ తర్వాత జరగనున్న మ్యాచ్ కావడంతో ఇండియా జట్టు సభ్యులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. కాగా ఈ మ్యాచ్ కు ముందు టీం ఇండియా కు కొన్ని ప్రతికూలతలు కలవరపెడుతున్నాయి. ఈ మ్యాచ్ లార్డ్స్ లో జరగనున్న విషయం తెలిసిందే, కానీ ఈ మైదానంలో ఇండియాకు మంచిగా రికార్డ్ లేకపోవడం నిరాశ పరుస్తోంది. ఇప్పటి వరకు లార్డ్స్ లో టీం ఇండియా 14 మ్యాచ్ లు ఆడగా, కేవలం 2 మ్యాచ్ లలో మాత్రమే గెలిచింది. మిగిలిన వాటిలో ఏడు మ్యాచ్ లు డ్రా కాగా, అయిదు మ్యాచ్ లలో ఓటమి పాలయింది.

ఈ మైదానంలో ఇండియా చివరగా 2021 లో ఇంగ్లాండ్ పై గెలిచింది. కాగా కోహ్లీ, పుజారా మరియు రహానే లు ఇక్కడ డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు. కాగా GATHA రికార్డులను చెరిపి ఈ లార్డ్స్ లో విజయకేతనం ఎగురవేస్తారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news