IND Vs SA : ఇవాళ్టి నుంచే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్..కీలక ప్లేయర్లు ఔట్

-

టీమిండియా మరో సమరానికి సిద్ధం అవుతోంది. మరో 20 రోజుల్లో టి20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీం ఇండియా దక్షిణాఫ్రికా తో పోరుకు రెడీ అయింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య బుధవారం తొలి టీ20 జరగనుంది.

మెగా టోర్నీకి ముందు జట్టు కూర్పుతో పాటు లోపాలను అధిగమించేందుకు ఈ సిరీస్ ను వాడుకోవాలని రోహిత్ సేన భావిస్తున్నది. డెత్ ఓవర్స్ లో ధారాళంగా పరుగులు ఇచ్చుకుంటున్న మన బౌలర్లు ఆ తప్పులను సరిదిద్దుకోవాలని చూస్తున్నారు.

టీమిండియా : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్

సౌతాఫ్రికా : క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్/రిలీ రోసౌ, టెంబా బావుమా, హెన్రిచ్ క్లాసెన్/ట్రిస్టాన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కగిసో రబడ, తబ్రైజ్ షమ్సీ, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్ట్జే

Read more RELATED
Recommended to you

Latest news