TRSకు బిగ్‌ షాక్‌..ఎన్నికల గుర్తులపై పిటిషన్‌ కొట్టివేత

-

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మునుగోడు ఎన్నికల గుర్తులు వివాదం పై టీఆర్ఎస్ పార్టీ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. ఎన్నికల కమిషన్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు… టిఆర్ఎస్ పార్టీ పిటిషన్ కొట్టివేస్తూ కీలక ప్రకటన చేసింది.

మునుగోడు ఉప ఎన్నికల్లో రోడ్‌ రోలర్‌, ట్రక్కు లాంటి గుర్తులు ఉన్నాయి. అయితే.. వాటి గుర్తుల కారణంగా.. టీఆర్‌ఎస్‌ కు నష్టం వాటిల్లుతుందని భావించి.. హై కోర్టును ఆశ్రయించారు. అయితే.. దీనిపై విచారణ చేపట్టిన హై కోర్టు… టీఆర్ఎస్ పార్టీ పిటిషన్ ను కొట్టి వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news