నేడు బీజేపీ ఎన్నిక‌ల మేనిఫెస్టో విడుద‌ల‌

-

జీహెచ్ఎంసీ ఎన్నిక‌లల వార్ పీక్ స్టేజీ చేరింది. ఓట‌ర్ల‌ను ఆక‌ట్ట‌కునేందుకు ప్ర‌ధాన పార్టీలు త‌మ ఎన్నికల మేనిఫెస్టోను విడుద‌ల చేస్తున్నాయి. ఇప్ప‌టికే టీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు న‌గ‌ర వాసుల‌పై వ‌రాల జ‌ల్లులు కురిపించ‌గా, ఇవ్వాల బీజేపీ పార్టీ ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల చేయ‌నుంది. క‌మ‌లం పార్టీ ఎం హామీలిస్తుందోన‌ని గ్రేట‌ర్ వాసులు ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు.

bjp
bjp

బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో నేడు విడుదలకానుంది. ఈరోజు మధ్యాహ్నం 12గంటలకు తాజ్ వివంతాలో(బేగంపేట్) జీహెచ్ఎంసీ బీజేపీ మ్యానిఫెస్టోను మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకత్వం పాల్గొననుంది.

Read more RELATED
Recommended to you

Latest news