BREAKING : బీజేపీ ఎమ్మెల్యే ఈటల తండ్రికి తీవ్ర అస్వస్థత

-

BREAKING : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఊహించని పరిణామం ఎదురైంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తండ్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 104 ఏళ్లు ఉన్న ఈటల రాజేందర్‌ తండ్రి ఈటల మల్లయ్య.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే.. హన్మకొండలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తండ్రిని తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఈటల మల్లయ్య.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈటల రాజేందర్‌ వెంట.. బీజేపీ జిల్లా నాయకులు అందరూ ఉన్నారు. కాగా.. టీఆర్‌ఎస్‌ పార్టీ బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌ కేసీఆర్‌ సర్కార్‌ పై మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news