కవిత పిటిషన్ పై కౌంటర్ కి గడువు కోరిన సీబీఐ

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ విచారణకు అనుమతిని వ్యతిరేకిస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ గడువు కోరింది. ఇందుకు సానుకూలంగా స్పందించిన కోర్టు కౌంటర్ దాఖలు చేసేందుకు ఏప్రిల్ 10వ తేదీ వరకు సమయం గడువు ఇచ్చింది.

తదుపరి విచారణ కొరకు ఈనెల 10వ తేదీ చేపట్టనున్నట్టు తెలిపింది. మరోవైపు  ఏ నిబంధన ప్రకారం.. కవిత పిటిషన్ దాఖలు చేశారో చెప్పాలని కవిత తరపు లాయర్ ని సీబీఐ కోరింది. మరో వైపు ఏ నిబంధన ప్రకారం కవిత పిటిషన్ దాఖలు చేశారో చెప్పాలని కవిత తరపు లాయర్ ను సీబీఐ కోరింది. దీంతో కోర్టు సంతృప్తి చెందేలా సమాధానం ఇవ్వాలని కవిత లాయర్ ను న్యాయమూర్తి ఆదేశించారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి శుక్రవారం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news