BREAKING : ఢిల్లీలో BRS కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

-

BREAKING : ఢిల్లీలో BRS పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభం అయింది. కాసేపటి క్రితమే ఢిల్లీలో BRS కార్యాలయాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్‌. ఈ సందర్భంగా, బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసు ఆవరణలో పార్టీ జెండా ఎగురవేశారు సీఎం కేసీఆర్.

బీఆర్‌ఎస్ పార్టీ జెండా ఎగురవేసి.. పార్టీ కార్యాలయాన్నిప్రారంభించారు. ఇక సీఎం కేసీఆర్‌ వెంట యూపీ మాజీ సీఎం అఖిలేష్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్సీ కవిత, కేసీఆర్ సతీమణి శోభమ్మ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news