న‌గ‌రంలో పేలుడు! ఇద్ద‌రు మృతి

-

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ లో గురువారం రాత్రి పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న లో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృత్య‌వాత ప‌డ్డారు. మ‌రో ఒక్కిరికి తివ్ర గాయాలు అయ్యాయి. గాయ ప‌డ్డ వ్య‌క్తి ని ఆస్ప‌త్రికి తర‌లించారు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఛ‌త్రినాక ప‌రిధి లో గ‌ల కందిక‌ల్ గేట్ వ‌ద్ద జ‌రిగింది.

ఈ ఘ‌ట‌న లో చని పోయిన వ్య‌క్తులు ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారి గా తెలంగాణ పోలీసులు గుర్తించారు. అందులో విష్ణు (25) , జ‌గ‌న్నాథ్ (30) గా పోలీసులు గుర్తించారు. అయితే ఈ పేలుడు ఛ‌త్రినాక ప‌రిధి లో గ‌ల కందిక‌ల్ గేట్ వ‌ద్ద ఉన్న విగ్ర‌హా త‌యారీ ప‌రిశ్ర‌మ ఉంది. ఈ ప‌రిశ్ర‌మ లో పేలుడు సంభ‌వించింది. అయితే ఈ పేలుడు కు కార‌ణం ద‌గ్గ‌ర లో టపాసులు పెల్చుతున్నారు. ఆ కార‌ణం గానే విగ్ర‌హా త‌యారి ప‌రిశ్ర‌మ లో పేలుడు సంభ‌వించిన‌ట్టు పోలీసులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news