BREAKING : హైదరాబాద్‌కు తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌ జవదేకర్‌

-

హైదరాబాద్‌కు తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌ జవదేకర్‌. ప్రధాని మోడీ సభకు హాజరుకానున్నారు జవదేకర్‌. తెలంగాణలో మూడు రోజుల పాటు జవదేకర్‌ మకాం వేయనున్నారు. రేపు 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం కానున్నారు. ఎల్లుడి కోర్‌ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు జవదేకర్‌.

కాగా, నేడు వరంగల్ పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రూ. 6,100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. రహదారుల నుంచి రైల్వే వరకు వివిధ రంగాల్లో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. దీనివల్ల తెలంగాణ ప్రజలకు లాభం జరుగుతుందని వివరించారు. వరంగల్ కు బయలుదేరుతున్నట్లు మోదీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news