BREAKING : కౌంటింగ్ సెంటర్ నుంచి ఇంటికి వెళ్లి పోయిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

-

BREAKING : మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు చాలా ఉత్కంఠతను రేపుతున్నాయి. 5 రౌండ్లు ముగిసే సరికి TRS పార్టీ ఆధిక్యంలోకి వచ్చింది. దీంతో కౌంటింగ్ సెంటర్ నుంచి ఇంటికి వెళ్లి పోయారు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి…మాట్లాడుతూ.. చౌటుప్పల్ మండలంలో మేము అనుకున్న మెజార్టీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకైతే టీఆరెఎస్ ఆధిక్యంలో ఉందన్నారు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయని.. చివరి వరకు హోరాహోరి పోరు తప్పక పోవచ్చని తెలిపారు. బిజెపి గెలుస్తుందనే నమ్మకం మాత్రం ఉందని చెప్పారు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.

మునుగోడు ఉపఎన్నిక అప్డేట్:

మొదటి నాలుగు రౌండ్లలో వివిధ పార్టీలకు వచ్చిన ఓట్లు…

తెరాసా 26,343…

బిజేపి 25,730…

కాంగ్రెస్ 8,200…

ఇతరులు 907

నాల్గో రౌండ్ ముగిసేసరికి 613 ఓట్ల ఆధిక్యంలో టిఆర్ఎస్

మునుగోడు బై ఎన్నికల.పలితాలు

5 రౌండ్లు ముగిసే సరికి 1034 ఓట్ల మెజారిటీలో టీఆర్ఎస్..

Read more RELATED
Recommended to you

Latest news