రేవంత్‌ రెడ్డికి సీపీఐ తిరుగుబాటు.. కూనంనేని సంచలన ప్రకటన !

-

రేవంత్‌ రెడ్డికి సీపీఐ షాక్‌ ఇచ్చింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, MLA కూనమనేని సాంబశివరావు సంచలన ప్రకటన చేశారు. మేము ప్రభుత్వంలో మిత్రపక్షం… అయినప్పటికీ… మేము ఎప్పటికీ ప్రజల పక్షమేనని ప్రకటించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉద్యమాలు చేస్తామని.. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తామని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిగా అవకాశం ఉన్నచోట కలిసి వెళ్తామని…. లేనిచోట మా పార్టీ గా పోటీ చేస్తామని పేర్కొన్నారు.

kunamneni sambasiva rao on cm revanth reddy

రైతు రుణమాఫీ లో గందరగోళం వద్దన్నారు. ఆర్థిక సంక్షోభం ఉంది.. కానీ ప్రకటించారు కాబట్టి..తప్పదు కొన్నిసార్లు అంటూ వ్యాఖ్యానించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, MLA కూనమనేని సాంబశివరావు. సెప్టెంబర్ 17 న తెలంగాణా విముక్తి దినోత్సవం జరుపుకోబోతున్నాం.. అధికారికంగా గుర్తించాలి అని అందరూ చెబుతున్నారని తెలిపారు. నిజమైన త్యాగాలు చేసిన.. ఈ ఉద్యమ.. వారసులం అర్హులము కమ్యూనిస్టులు అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, MLA కూనమనేని సాంబశివరావు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version