BREAKING : సిద్దిపేట జిల్లాలో లారీ బీభత్సం..ఇద్దరు మహిళలు మృతి

-

BREAKING : సిద్దిపేట జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. దీంతో అక్కడిక్కడే ఇద్దరు మహిళలు మృతి చెందారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ లో లారీ బీభత్సం సృష్టించింది. అయితే, లారీ ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు.

లారీ డ్రైవర్‌ అతి వేగం కారణంగానే, ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఇద్దరి మృతదేహాలతో రోడ్డుపై గ్రామస్తులు ధర్నా కు దిగారు. న్యాయం జరిగే వరకు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించమంటున్నారు గ్రామస్తులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, గ్రామస్తులతో రాజీ కుదుర్చుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news