రాజకీయ మరుగుజ్జులారా.. పున:నిర్మాణం అంటే ఇదే – KCR

-

పున: నిర్మాణం జరిగి తెలంగాణ అభివృద్ధి సాధించిందన్నారు సీఎం కేసీఆర్. నూతన సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేశామంటే.. కొందరు రాజకీయ మరుగుజ్జులు హేళన చేశారని అన్నారు. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తల్లు దుంకుతున్నాయని, ఎండాకాలంలోనూ ప్రాజెక్టులలో నీళ్లు ఉండడం, క్షీణించిన అడవులు హరిత శోభను సంతరించుకోవడం,

రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం, వలస పోయిన పాలమూరు కూలీలు తిరిగి స్వరాష్ట్రానికి రావడం, నల్గొండలో ఫ్లోరైడ్ కష్టాలు తీరడం, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి నీరు అందివ్వడం, 33 జిల్లాలలో 33 కలెక్టరేట్లు, 33 పోలీసు కార్యాలయాలు, యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, సీతారామ ప్రాజెక్టు పునర్నిర్మాణం.. ఇదే తెలంగాణ పునర్నిర్మాణమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news