ప్రియాంక తెలంగాణ సభకు యువ సంఘర్షణ సభగా పేరు

-

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ.. తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్‌ పెట్టింది. ఈ తరుణంలోనే.. మే 8వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన చేశాడు.

అలాగే, హైదరాబాద్: ప్రియాంక గాంధీ సభకు యువ సంఘర్షణ సభగా పేరు.. పెడుతున్నట్లు చెప్పారు కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. వరంగల్ రైతు డిక్లరేషన్ మాదిరిగానే యువత కోసం హైదరాబాద్ డిక్లరేషన్.. తెలంగాణ ఉద్యమం అంతా నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతోనే జరిగిందని పేర్కొన్నారు.. తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లు అయినా ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news