ప్రియుడితో రాసలీలలు..బతికి ఉండగానే భార్యను పూడ్చేసిన భర్త

-

ప్రియుడితో ఓ వివాహిత అక్రమ సంబంధం పెట్టుకుంది. అది తెలిసిన.. భర్త.. ఆ వివాహితను బతికి ఉండగానే పూడ్చి పెట్టాడు. ఈ సంఘటన తమిళనాడు వేల్పూరు జిల్లాలోని కాట్పాడిలో చోటు చేసుకుంది. ఈ దారుణం 2 నెలల కిందట జరుగగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. నాలు గేళ్ల కిందట.. కాట్పాడికి చెందిన వినాయకం అనే వ్యక్తి.. సుప్రజను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.

అప్పటి నుంచి వారి వైవాహిత జీవితం చాలా బాగా నడించింది. అయితే.. ఈ మధ్య కాలంలో.. సుప్రజ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త లేని సమయంలో.. తన ప్రియుడితో.. కామవాంఛ తీర్చుకునేంది. అయితే.. ఈ విషయం తెలిసిన భర్త వినాయకం.. భార్య సుప్రజను 2 నెలల కిందట తీవ్రంగా కొట్టాడు. అలా కొట్టడంతో… అతని భార్య సుప్రజ స్పృహ కోల్పోయింది.

దీంతో తన తమ్ముడి, స్నేహితులతో కలిసి.. సుప్రజను సజీవంగానే.. ఓ అడవిలో పూడ్చేశాడు. ఆ తర్వాత ఏం తెలియనట్లే.. భర్త తన పని చేసుకోవడం మొదలు పెట్టాడు. అయితే.. సుప్రజ కుటుంబ సభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అసలు విషయాన్ని బయట పెట్టారు. అనంతరం.. వినాయకం పై కేసు నమోదు చేసి.. అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news