BREAKING : హైదరాబాద్‌ లో పేలుళ్ల కుట్ర కేసు భగ్నం చేసిన పోలీసులు

-

BREAKING : హైదరాబాద్‌ లో పేలుళ్ల కుట్ర కేసు భగ్నం చేశారు. హైదరాబాద్ లో పలు చోట్ల భారీగా దాడులు చేసిన పోలీసులు… కుట్రకేసును భగ్నం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నేతలతో పాటు పేలుళ్లకు కుట్ర చేశారు జాహిద్‌.

అయితే.. ఉగ్రవాద కార్యక్రమాల కోసం యువకులను రిక్రూట్‌మెంట్‌ చేసిన జాహిద్‌… ఇప్పటికే ఆరుగురు యువకులను ఉగ్రవాద సంస్థల కోసం రిక్రూట్‌ చేశారు. ఈ తరుణంలోనే.. తాజాగా జాహిద్‌ను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.

పలు టెర్రర్‌ గ్రూపులతో జాహిద్‌కు లింకులు గుర్తించిన పోలీసులు..జాహిద్‌ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో మక్కామసీదు పేలుళ్ల కేసులో సైతం జాహిద్‌ను ప్రశ్నించిన పోలీసులు..అతన్ని రిమాండ్‌ కు పంపారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news