హైదరాబాద్ లో దారుణం..పెట్రోల్ పోసి వ్యక్తిని తగలబెట్టిన దుండగులు

-

తెలంగాణ రాష్ట్రంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని కొంత మంది దుండగులు హత్య చేశారు. మేడ్చల్ జిల్లా దుండిగల్‌లో ఈ దారుణమైన సంఘటన జరిగింది. పెట్రోల్ పోసి వ్యక్తిని తగలబెట్టారు దుండగులు.

దీంతో ఆ యువకుడి బాడీ పూర్తిగా కాలిపోయింది. అయితే, స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి నిందితులు చేరుకున్నారు. అనంతరం… ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news