సంచలన సర్వే: ఏపీలో 2024 ఎన్నికల్లో అధికారం వీరికే ?

-

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ప్రజల మైండ్ లో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న… 2024 లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో గెలిచేది ఎవరు? మళ్ళీ వైసీపీకి అధికారం దక్కుతుందా > లేదా ప్రజలు టీడీపీని ఆదరిస్తారా? కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఒక సర్వే ఈ విషయం మీద రాష్ట్రంలో ప్రజల పల్స్ ను తెలుసుకునే ప్రయత్నం చేసింది. కానీ టైమ్స్ నౌ నవభారత్ జన్ గన్ కామన్ పేరుతో నిర్వహించిన సర్వే ప్రకారం చూస్తే.. 2024 లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో మళ్ళీ వైసీపీ నే ప్రభంజనమ్ సృష్టిస్తుందని ఈ సర్వే తెలిపింది. ఈ సర్వే ప్రకారం వైసీపీ ఏపీలో ఉన్న 25 ఎంపీ సీట్ లకు గానూ అన్ని సీట్ లను గెలుచుకుంటుందని తెలిపింది. అంటే క్లీన్ స్వీప్ అని చెప్పాలి, మరి ఈ తరహా ఫలితం వైసీపీకి సాధ్యం అవుతుందా లేదా అన్నది తెలియాలంటే.. వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే.

ఇక కేంద్రంలోనూ బీజేపీ 285 – 325 ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని ఈ సర్వే తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news