అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే కూతురు ఉరివేసుకుని ఆత్మహత్య

-

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా అశ్వారావు పేట మాజీ శాసన సభ్యులు తాటి వెంకటేశ్వర్‌ రావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మాజీ శాసన సభ్యులు తాటి వెంకటేశ్వర్‌ రావు.. తాజాగా ఆత్మహత్య చేసుకుని.. చనిపోయింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… మాజీ శాసన సభ్యులు తాటి వెంకటేశ్వర్‌ రావు కూతురు మహా లక్ష్మి.. ఇటీవలే.. ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకుంది.

ప్రస్తుతం పోస్టు గ్రాడ్యుయేషన్‌ లో భాగంగా.. పరీక్షల కోసం ప్రిపేర్‌ అవుతోంది మహా లక్ష్మి. అయితే.. ఇంట్లో ఏమైందో తెలియదు కానీ.. తాటి వెంకటేశ్వర్‌ రావు.. సొంత గ్రామమైన సారపాక లోని సొంతింట్లో మహాలక్ష్మి.. ఉరివేసుకుని ఆత్మ హత్య చేసుకుంది. ఇక ఘటనతో.. మాజీ శాసన సభ్యులు తాటి వెంకటేశ్వర్‌ రావు… కుటుంబంలో విషాదంలోకి వెళ్లింది. ఇక మహా లక్ష్మి మృత దేహాన్ని భద్రా చలం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అలాగే.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news