వాస్తు: భోజనం తినేటప్పుడు ఈ తప్పులను చెయ్యకండి..!

-

చాలామంది భోజనం తినేటప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఇటువంటి తప్పులు చేయడం వలన సమస్యలు వస్తాయి. పైగా పాజిటివ్ ఎనర్జీ దూరం అయ్యి నెగటివ్ నడిచి వస్తుంది అందుకని కచ్చితంగా వాస్తు ప్రకారం నడుచుకోవాలి వాస్తు ప్రకారం నడుచుకోవడం వల్ల సమస్యలు అన్ని తొలగిపోతాయి. భోజనం తినేటప్పుడు కొన్ని విషయాలను ఫాలో అవ్వాలి.

ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం వల్ల మానసిక సమస్యలు కలుగుతాయి. దూరం అవుతాయి. ఆరోగ్యం కూడా ఉత్తరం వైపు కూర్చుని తినడం వల్ల బాగుంటుంది. మెదడు కూడా బాగా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది. డబ్బులు సంపాదించాలని అనుకునే వాళ్ళు ఉత్తరం వైపు కూర్చుని తింటే మంచిది. ఇలా తినడం వల్ల కెరీర్ కూడా బాగుంటుంది.

కానీ దక్షిణము వైపు మాత్రం తినకండి .ఎందుకంటే ఇది యముడి దిక్కు. ఇలా తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే మీరు ఎక్కువ మంది కలిపి కూర్చో తినేటప్పుడు ఏ దిక్కులో అయినా కూర్చోవచ్చు. తప్పులేదు. చాలామంది వంట అయిపోయిన తర్వాత వంటగదిని శుభ్రం చేయకుండా వదిలేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన సమస్యలు కలుగుతాయి కాబట్టి ఎప్పుడైనా సరే వంట పూర్తి అయిన తర్వాత శుభ్రంగా ఉంచుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news