విజయ్ చనిపోయాడంటూ ట్రోలింగ్ చేయడానికి గల కారణం..?

-

ఈనెల 24న సీ ఎస్ కే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ఎమ్మెస్ ధోనీ ఫ్యాన్స్ కు మరో షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. 40 ఏళ్ల ధోనీకి సీజన్ చివరిదని చాలా మంది భావిస్తున్నారు.ఒకవేళ ఈ సీజన్ తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తే తరువాత ఎడిషన్లో సీఎస్ కే కు మెంటర్ గా వ్యవహరించే చాన్స్ ఉంది.

 

 

 

 

సి ఎస్ కే కి 204 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించిన ధోని అందులో 121 మ్యాచ్ లను విజయ పథం లోకి నడిపించాడు. ధోనీ సారథ్యంలో చెన్నయ్ కి మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫీని అందజేశాడు. అయితే 2008లో సి ఎస్ కే కి బ్రాండ్ అంబాసిడర్ గా జోసప్ విజయ్ ఉన్నాడు. ధోనీ తన కెప్టెన్సీ బాధ్యతలు నుండి తప్పుకొని జడేజా కి ఆ బాధ్యతలు అప్పగించిన కారణంగా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న జోసెఫ్ విజయ్ చనిపోయినట్టుగా సోషల్ మీడియాలో ఈ వార్తను వైరల్ చేస్తున్నారు.జోసెఫ్ విజయ్ మహేంద్రసింగ్ ధోని కి వీరాభిమాని. కానీ జోసఫ్ విజయ్ సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలను ఇంతవరకూ ఖండించక పోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news