రాజ్యసభ
రాజకీయం
బీజేపీ నియంతృత్వ పోకడకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం: రాహుల్ గాంధీ
బీజేపీ నియంతృత్వ పోకడకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం చేస్తోందని పార్టీ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యన్ని ప్రభుత్వం ఎలా ఖూనీ చేస్తుందో చూస్తున్నామన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న విపక్షాల గొంతుకను నొక్కేస్తున్నారని డిమాండ్ చేశారు. ప్రశ్నించిన వాళ్లను...
రాజకీయం
టీఆర్ఎస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు
టీఆర్ఎస్ ఎంపీలపై రాజ్యసభలో సస్పెన్షన్ వేటు వేసింది. రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టడంతో 19 మందిని వారం రోజులపాటు సస్పెన్షన్ విధించింది. సభలో నిరసనలు చేపట్టిన వారిపై వేటు వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ హరిశంకర్ తెలిపారు. వెల్లోకి దూసుకెళ్లిన ఎంపీలు నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ద్రవ్యోల్బణం, జీఎస్టీ, ధరల పెరుగుదలపై చర్చ...
Telangana - తెలంగాణ
రాజ్యసభ సభ్యులుగా టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం
రాజ్యసభ సభ్యులుగా టీఆర్ఎస్ అభ్యర్థులు దీవకొండ దామోదర్ రావు, పార్థసారధిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేటితో రాజ్యసభ నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. దీంతో తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రమే బరిలో మిగిలారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థులు రాజ్యసభకు ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ...
Telangana - తెలంగాణ
నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ నేత కే.లక్ష్మణ్.. మరో 8 మంది..!!
బీజేపీ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే.లక్ష్మణ్ మంగళవారం రాజ్యసభ సీటుకు నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్లో రాజ్యసభ సభ్యుల ఎన్నికలకు గానూ నామినేషన్ దాఖలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనతోపాటు బీజేపీ పార్టీకి చెందిన ఎనిమిది మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆయనతోపాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి...
భారతదేశం
ఆప్ సంచలన నిర్ణయం.. పద్మ శ్రీ అవార్డు గ్రహీతలకు రాజ్యసభ సీటు!!
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పద్మశ్రీ అవార్డులు అందుకున్న ఇద్దరు ప్రముఖ వ్యక్తులను రాజ్యసభకు పంపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ కోటా నుంచి ఆప్కు రెండు రాజ్యసభ సీట్లు కేటాయించారు. దీంతో ఆప్ అసలు పార్టీకి, రాజకీయాలతో సంబంధం లేని అభ్యర్థుల పేర్లను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి...
Telangana - తెలంగాణ
రాజ్యసభకు పార్థసారధి, దామోదర్రావు నామినేషన్
రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థులు బండి పార్థసారధి రెడ్డి, దీవకొండ దామోదర్రావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో నామినేషన్లు దాఖలు చేశారు.
వచ్చే నెల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ గూటికి ఆర్.కృష్ణయ్య.. మరో ముగ్గురికి రాజ్యసభ సీటు..!
జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య వైసీపీ గూటికి చేరనున్నారు. ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో నేడు ఆయన ప్రత్యక్షమయ్యారు. అయితే ఇటీవల కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్.కృష్ణయ్య తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం సీఎం జగన్ కర్నూల్ టూర్లో...
Exclusive
రాజ్యసభ సమావేశాల నుంచి టీఆర్ఎస్ అవుట్…?
వ్యవసాయ బిల్లులపై కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గి... పునరాలోచించేవరకు సభలోకి వచ్చేది లేదని రాజ్యసభ నుంచి తృణముల్ కాంగ్రెస్, టీఆర్ఎస్ సహా ఆప్, కాంగ్రెస్ పార్టీల విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేసారు. అప్పుడే సభలోకి వస్తామని ఆయన...
Exclusive
విపక్షాలకు వెంకయ్య మరో షాక్…!
వ్యవసాయ సంబంధ బిల్లుల ఆమోద సమయంలో రాజ్యసభ లో ఆందోళనకు దిగిన 8మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. డెరెక్ ఒబెరైన్, సంజయ్ సింగ్, రాజు సత్వ, రిపున్ బోర, డోళ సేన్, కేకే రాగేష్, సయ్యద్ నజీర్ హుస్సేన్, ఎలమరిన్ కరీం లపై వారం పాటు సస్పెన్షన్ వేటు వేసారు చైర్మన్ వెంకయ్య...
Exclusive
బ్రేకింగ్: 8 మంది రాజ్యసభ ఎంపీల సస్పెండ్
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఎంపీల సస్పెన్షన్ తీర్మానానికి రాజ్యసభ డిప్యూటి చైర్మన్ వెంకయ్య నాయుడు ఆమోదం తెలిపారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా విపక్షాలు నిన్న తీవ్ర్ స్థాయిలో ఆందోళన చేసాయి. బిల్లులకు వ్యతిరేకంగా విపక్షాలకు చెందిన ఎంపీలు పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలపడం వివాదాస్పదంగా మారింది. ఈ...
Latest News
చిన్న దొర అబద్ధాల ప్రసంగం..కొత్తొక వింత.. పాతొక రోత – షర్మిల
మంత్రి కేటీఆర్ పై మరోసారి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. కొత్తొక వింత.. పాతొక రోత అన్నట్లుగా ఉంది చిన్న దొర అబద్ధాల ప్రసంగం. నిజాలు...
Telangana - తెలంగాణ
BREAKING : నిజామాబాద్ జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
BREAKING : నిజామాబాద్ జిల్లాలో భూకంపం ఒక్కసారిగా కలకలం రేపింది. నిజామాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రత నమోదైంది. భూమి...
Telangana - తెలంగాణ
నాకు పరపతి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తా – కేటీఆర్ కు రఘునందన్ సవాల్
నాకు పరపతి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తానని తెలంగాణ మంత్రి కేటీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు. నిన్న అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రఘునందన్ రావు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పవన్ కళ్యాణ్.. టీడీపీలో ఒక సీనియర్ కార్యకర్త మాత్రమే – మంత్రి అమర్నాథ్
పవన్ కళ్యాణ్.. టీడీపీలో ఒక సీనియర్ కార్యకర్త మాత్రమేనని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి అమర్నాథ్. పవన్, చంద్రబాబు లు లోకేష్ ను చెరో భుజం పై మోయడానికి సిద్ధమయ్యారని ఆగ్రహించారు. కాపులను...
బిజినెస్ ఐడియా
బిజినెస్ ఐడియా: నెలకి యాభై వేలు పొందాలంటే ఇది బెస్ట్ ఐడియా..!
ఈ మధ్యకాలంలో చాలా మంది వ్యాపారాల మీద దృష్టి పెడుతున్నారు. మీరు కూడా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? ఆ వ్యాపారం ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా...