China

చైనాలో మరో కొత్త వైరస్.. 35 మందికి సోకిన లాంగ్యా హెనిపా!

చైనాలో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా, మంకీపాక్స్ వైరస్‌లు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో తాజా మరో కొత్త వైరస్ బయటపడటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చైనాలోని షాంగ్ డాంగ్, హెనాన్ రాష్ట్రాల్లో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే ఈ వైరస్ 35 మందికి సోకినట్లు తైవాన్...

శిక్షించి తీరుతాం.. అమెరికాకు చైనా వార్నింగ్‌..

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తీవ్ర ఉద్రిక్తతల మధ్య తైవాన్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటన ముగిసింది. అయితే... తైవాన్‌ను తమ భూభాగంగా చెప్పుకుంటున్న చైనా.. పెలోసీ రాకకుముందే హెచ్చరికలు జారీ చేసింది. వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది చైనా. వాటిని...

ఎన్టీఆర్ ది గ్రేట్ : అప్ప‌ట్లోనే విదేశాల్లో అరుదైన రికార్డు సృష్టించిన ఎన్టీఆర్ సినిమా..

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ , నటరత్న నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) సీనియర్ తెలుగు ప్రజల ఆత్మ గౌరవ పతాకగా నిలిచారు. ఆయన సినిమా ఇండస్ట్రీలోనే కాదు రాజకీయ రంగంలోనూ విజయం సాధించారు. క్రమశిక్షణకు మారుపేరు అయిన సీనియర్ ఎన్టీఆర్..ఏ విషయంలోనైనా చాలా జాగ్రత్త వహిస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన ఓ సినిమా...

Viral Video: చైనాలో భారీ ఇసుక తుఫాను.. వీడియో చూస్తే షాక్ అవుతారు?

భారీ ఇసుక తుఫానుల గురించి మనం చాలా సార్లు సినిమాల్లో చూసి ఉంటాం. ఈ సీన్ చూస్తున్నప్పుడు ఓ రకమైన ఎక్సైట్‌మెంట్, భయం వస్తుంటుంది. ఆ తుఫానును చూసి ప్రజలు భయాందోళనతో పరుగెడుతుంటారు. సమీప ప్రాంతాల్లోని సామగ్రిలు ఇసుకతో కప్పబడిపోతాయి. అలాంటి ఓ తుఫానే చైనాలో వచ్చింది. ఈ ఇసుక తుఫాను ఆకాశాన్నే కమ్మేసినట్లుగా...

లాభాల్లో Media & Entertainment రంగాలు.. 2026 నాటికి రూ.4.30 లక్షల కోట్లు!

రానున్న రోజుల్లో భారతీయ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు వేగంగా అభివృద్ధి చెందుతాయని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ నివేదికను వెలువరించింది. 2026 నాటికి మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో లాభాలు రూ.4.30 లక్షల కోట్ల వరకు చేరుతాయని అంచనా వేసింది. అప్పుడు ఆ రంగంలో వార్షిక వృద్ధి రేటు 8.8 శాతంగా ఉంటుందని...

విమాన యుద్ధనౌకను ప్రారంభించిన చైనా.. భయంలో అమెరికా, భారత్!

చైనా దేశం తన మూడు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఫుజియాన్‌ను శుక్రవారం ప్రారంభించింది. దీంతో ఈ కొత్త యుద్ధనౌకను తొలి డ్రోన్ విమాన వాహన నౌకగా అభివర్ణిస్తోంది. ఈ యుద్ధ నౌక మానవరహిత వ్యవస్థలను మోసుకెళ్లగలదు. అలాగే అనేక అత్యాధునిక సదుపాయాలు, నౌకర్యాలను కలిగి ఉంటుంది. దీంతో చైనా తన విస్తరణ విభాగంలో భూ, వాయు,...

టెలిస్కోప్ సిగ్నల్స్ ద్వారా ఏలియన్స్ ను గుర్తించిన చైనా.. ఇంతలోనే!

చైనా ప్రభుత్వం ఓ భారీ రేడియో టెలిస్కోప్‌ను తయారు చేసింది. స్కై ఐ టెలిస్కోప్ ఉపయోగంతో కొత్త అప్‌డేట్ వచ్చింది. భూగోళం అవతల కూడా ఏలియన్స్ ఉన్నట్లు గుర్తించారు. చైనాకు చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ డైలీ ఈ విషయాన్ని ప్రపంచదేశాలకు వెల్లడించింది. మొదట్లో ఈ రిపోర్టును వెల్లడించగా.. తదనంతరం ఆ రిపోర్టులను డిలీట్...

వీడియో: టెస్లా కారుపై కూలిన భారీ వృక్షం.. స్పందించిన ఎలాన్ మస్క్!

టెస్లా కారుపై ఓ భారీ వృక్షం పడింది. అంత పెద్ద వృక్షం సాధారణ కారుపై పడితే.. ఆ కారు మొత్తం అప్పటికే నుజ్జునుజ్జు అవుతుంది. కానీ టెస్లా కారుపై పడటంతో కారు అద్దాలు కూడా పగలలేదు. కారును నడిపిస్తున్న డ్రైవర్ సురక్షితంగా బయటకు వచ్చాడు. ఈ ఘటన చైనాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో...

గంటకు 350 కి.మీ. వేగం.. పట్టాలు తప్పిన బుల్లెట్ ట్రైన్..!!

చైనాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. గుయిజ్ ప్రావిన్స్ లో బుల్లెట్ ట్రైన్ పట్టాలు అదుపు తప్పింది. రెండు కోచ్‌లు పెను ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా.. మరో ఏడుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు చైనా స్థానిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ శనివారం ట్విట్టర్ వేదికగా...

అలా చేస్తే రష్యాకు పట్టిన గతే చైనాకు పడుతుంది… బైడెన్ హెచ్చరిక

క్వాడ్ సమావేశంలో జపాన్ లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చైనాకు నేరుగా వార్నింగ్ ఇచ్చారు. తైవాన్ ను చైనా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని జోబైడెన్ హెచ్చరించారు. తైవాన్ ను ఆక్రమించుకునే హక్కు చైనాకు లేదన్నారు. ఉక్రెయిన్ పై దాడికి పాల్పడ్డ రష్యా పరిస్థితే......
- Advertisement -

Latest News

బీజేపీలో ఎవరూ చేరేలా లేరని ఈటలకు అర్థమైంది : హరీశ్‌రావు

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ,...
- Advertisement -

హామీలపై కర్ణాటక సర్కార్ తొలి అడుగు.. మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం పక్కా

ఇటీవలే కొలువుదీరిన కర్ణాటక సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కసరత్తు చేస్తోంది. కన్నడ నాట ఎన్నికల్లో హస్తం నేతలు ఐదు ప్రధాన హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీల అమలుపై ప్రజల్లో ఆసక్తి...

ఆయన హామీతో.. గంగానదిలో పతకాలు పడేయటంపై వెనక్కి తగ్గిన రెజ్లర్లు

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్​కు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా రెజర్లు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు న్యాయం చేయకపోవడం.. కనీసం ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం...

ఏఐపై ఎలాన్ మస్క్ ఆరోపణలపై మెటా స్ట్రాంగ్ రియాక్షన్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆరోపిస్తూ ఎలాన్‌ మస్క్‌ సహా పలువురు టెక్‌ రంగ నిపుణులు గత కొద్ది నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం...

‘రూ.2వేల నోటు ఉపసంహరణకు RBIకి నో పవర్స్’.. పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్

రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణపై దిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిల్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రజనీశ్ భాస్కర్ గుప్తా అనే...