Jana Reddy
Telangana - తెలంగాణ
కారు… సారూ ఇజ్ఞత్ కా సవాల్ గా ఆ ఎన్నిక ?
తెలంగాణ లో వరుసగా జరుగుతున్న ఎన్నికలు అధికార పార్టీ టిఆర్ఎస్ ను కంగారు పెట్టిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో కేసీఆర్ కంగారు పడుతున్నారు.gress మరోవైపు చూస్తే బీజేపీ రోజురోజుకు బలోపేతం అవుతూ వస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలలో గెలిచిన తర్వాత నుంచి బిజెపి ఊహించని విధంగా బలపడుతూ వస్తుండడం, గ్రేటర్ ఎన్నికలలో 48...
Telangana - తెలంగాణ
నాగార్జునసాగర్ బీజేపీ వర్గపోరు..ఊరూరా ఫ్లెక్సీలు.. విందుపార్టీల సందడి
ఉపఎన్నికకు ఇంకా షెడ్యూల్ ప్రకటించకుండానే నాగార్జునసాగర్ బీజేపీలో వర్గపోరు రాజుకుంది. ప్రచార రథాలు సిద్ధం చేసుకుని కవ్వించుకుంటున్నారు నాయకులు. కిందటి ఎన్నికల్లో కనీసం ఓట్లు సంపాదించలేని చోట.. ఇప్పుడు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ వేడి రగిలిస్తున్నారు కమలం పార్టీ నాయకులు.
దుబ్బాక ఉపఎన్నికలో విజయం సాధించి దూకుడు మీద ఉన్న బీజేపీ.. నాగార్జునసాగర్లోను దానిని రిపీట్...
Telangana - తెలంగాణ
ఇద్దరు తన్నుకుంటే మూడో వాడికి కలిసొచ్చిందా..టీ పీసీసీ రేసులో ఊహించని మలుపు
ఇద్దరు తన్నుకుంటే మూడో వాడికి కలిసొస్తుంది అనేది సామెత. ఇది తెలంగాణ కాంగ్రెస్ కి అచ్చు గుద్దినట్టు సరిపోయేట్టు ఉంది అనేది టాక్. ఇప్పటికే పార్టీలో రెండుగా చిలిన నాయకుల వైఖరి చూస్తుంటే అదే అనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి ఠాగూర్ రాహుల్ గాంధీని కలిశారు. టీపీసీసీ చీఫ్ ఎంపికపై చర్చించినట్లు సమాచారం. 162...
Telangana - తెలంగాణ
ఉపఎన్నిక జానారెడ్డికి సవాలేనా ?
నాగార్జునసాగర్ ఉపఎన్నిక గురించి చర్చ మొదలైనప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి. ఆయన మనసులో మాట బయటకు రాకుముందే అనేక కథనాలు ఆయన చుట్టూ అల్లుకుపోతున్నాయి. ఇదిగో ఆఫర్ అంటే.. అదిగో పదవి అన్నట్టు ఉంది ప్రచారాల జోరు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డి చుట్టూ ఇప్పుడు రాజకీయ నీలి నీడలు...
Telangana - తెలంగాణ
ఉప ఎన్నిక పై క్లారిటీ ఇచ్చిన జానారెడ్డి..కాంగ్రెస్ నిర్ణయం ఇదేనా
ఉప ఎన్నికలపై జానారెడ్డి క్లారిటీ ఇచ్చేశారా..? అధిష్టానానికి ముందే క్లారిటీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారా..? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. అయితే... ఎన్నికల బరిలో నిలవను అంటే అది ఎలాంటి సంకేతం పంపుతుందో అనే టెన్షన్ మాత్రం పార్టీ లో ఉంది.
తెలంగాణ కాంగ్రెస్లో జానారెడ్డి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. నాగార్జున సాగర్...
Telangana - తెలంగాణ
బలమైన అభ్యర్ధి వేటలో టీఆర్ఎస్..సాగర్ లో పట్టు నిలుపుకుంటుందా
దుబ్బాక ఓటమి నేర్పిన పాఠాలతో సాగర్ లో మథనం ప్రారంభించింది టీఆర్ఎస్.నాగార్జునసాగర్ ఉపఎన్నికకు బలమైన అభ్యర్థి వేటలో పడింది గులాబీ దళం. ముందుగా అభ్యర్థి ఎంపికలోనే పక్కాగా ఉండాలన్నది టీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. దుబ్బాకలో ఈ విషయంలో పార్టీ మైనస్ అయినట్టు టీఆర్ఎస్ వర్గాల అభిప్రాయం. అయితే టీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలని ఆసక్తితో...
Telangana - తెలంగాణ
జానారెడ్డి డిమాండ్లకు బీజేపీ,టీఆర్ఎస్ కమిట్ అవుతాయా ?
తెలంగాణలో ప్రస్తుత రాజకీయాలు మాజీ మంత్రి జానారెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీలు ఆయనతో సంప్రదింపులు చేస్తున్నాయి. ఈ సందర్భంగా జానారెడ్డి రెండు పార్టీల ముందు వేర్వేరు డిమాండ్లు పెట్టారట. వాటిపై రాజకీయ వర్గాల్లో ఓ రేంజ్లో చర్చ జరుగుతోంది. ఇంతకీ జానారెడ్డి ఈ ఆఫర్లకు కమిట్ అవుతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా...
Telangana - తెలంగాణ
టీఆర్ఎస్, బీజేపీల నుంచి పెద్దాయనకి వస్తున్న ఆఫర్లు ఇవే
దుబ్బాక అయిపోయింది. జీహెచ్ఎంసీకి పోరు పూర్తయింది. తెలంగాణలో మళ్లీ ఉపఎన్నికపై చర్చ మొదలైంది. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణమే ఈ చర్చకు కారణం. నర్సింహయ్య టీఆర్ఎస్ ఎమ్మెల్యే. అధికార పార్టీ ఇంకా ఉప ఎన్నిక దిశగా ఎలాంటి కసరత్తు మొదలుపెట్టలేదు. కానీ.. ఇతర పార్టీలు మాత్రం లెక్కలు.. సమీకరణాలపై మెల్ల మెల్లగా...
Latest News
IND VS NZ : భారత్ vs కివీస్ తొలి టీ20 మ్యాచ్.. ఇవాళ రాత్రి 7 గంటలకు మ్యాచ్
ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7 గంటలకు రాంచీ వేదికగా జరుగనుంది....
వార్తలు
OTT: ఫిబ్రవరిలో ఓటీటీలోకి వచ్చే సూపర్ హిట్ చిత్రాలు ఇవే..!
ప్రస్తుతం ఫిబ్రవరిలో ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సూపర్ హిట్ చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా థియేటర్లలో సందడి చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న కొన్ని సినిమాలు నాలుగు వారాలకే ఓటీటీ లో...
Telangana - తెలంగాణ
మహిళలకు షాక్.. మరోసారి పెరిగిన బంగారం ధరలు
బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి...
Telangana - తెలంగాణ
గవర్నర్ పై కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు..ము* కింద అంటూ !
రిపబ్లిక్ డే వేడుకలు గవర్నర్, ప్రభుత్వం మధ్య దుమారం రేపుతున్నాయి. కావాలనే వేడుకలు నిర్వహించడం లేదని తమిళిసై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించగా, దీనికి బిఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : NTR జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 20 దుకాణాలు దగ్ధం
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయం సమీపంలోని దుకాణ సముదాయంలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో 19 దుకాణాలు అగ్నికి ఆహుతి...