Ch Raja

ఏపీలో సమైక్యాంధ్ర తరహా ఉద్యమం… రిజల్ట్ సేం?

ఎప్పుడో రాష్ట్ర విభజన సమయంలో దాదపు ఏపీలో అన్ని పార్టీలూ ఒకేమాటపై నిలబడినట్లుగా ప్రవర్తించాయి. సమైక్యాంధ్ర కు అనుకూలంగా నినాదాలు చేశాయి! ఫలితంలో మార్పు తీసుకొచ్చేటంత పోరాటాలు అయితే చేయలేదు కానీ... ఆ ఉద్యమం మాటున రాజకీయ మనుగడను వెతుకున్నాయి! ఫలితంగా ఏపీ వాసులకు ఎంత అన్యాయం చేయాలో అంతా చేశాయి! అయితే మరోసారి...

మస్ట్ రీడ్: పెద్దలను పిచ్చోళ్లను చేసిన పవన్!

ఎప్పుడు ఏమి మాట్లాడాలి.. ఎక్కడ ఎలా మాట్లాడాలి.. ఎవరితో ఎలా మాట్లాడాలి.. ఏ విషయంపై ఎప్పుడు మాట్లాడాలి.. ఇలాంటి విషయాలు తెలియకపోతే బ్రతుకు బస్టాండ్ అయిపోతుంది! ఈ విషయాలు పవన్ కి తెలియనివి కాదు కానీ... తెలిసిన వ్యక్తిలా మాట్లాడటం మాత్రం రావడం లేదు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం టోటల్ ఇండస్ట్రీని బలిచేసేపనికి...

మంత్రికి స్ట్రాంగ్ వార్నింగ్ – చిరుకి స్వీట్ వార్నింగ్!

మంచో చెడో... వేదిక ఏదైనా - సందర్భం మరేదైనా - పవన్ మైకందుకున్నారు - తన వాదన గట్టిగా వినిపించారు - తాను చెప్పాలనుకున్నది ముక్కుసూటిగా చెప్పేప్రయత్నం చేశారు - తమ పర భేదం లేదంటూ అన్నకు కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు - ఇక ఏపీ మంత్రిపై "సన్నాసి" అనే పదప్రయోగం చేశారు...

ఏపీలో పోరాటం: పక్కకెళ్లి ఆడుకోవడమే.. ఒకముద్ద తిని పడుకోవడమే?

కొంతమంది ఉద్యమాలు సీరియస్ గా చేస్తారు.. ఎంచుకున్న అంశం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు.. ఎవ్వరినైనా కలుపుకుపోతారు.. ఎవ్వరితోనైనా పోరాడతారు.. మరెవ్వరినైనా ఎదురిస్తారు. ఇదే క్రమంలో మరికొందరు నాయకులు ఉంటారు... వారు ఇందుకు పూర్తిభిన్నంగా ప్రవర్తిస్తారు! వారిని నమ్ముకుంటే.. ఉధ్యమ లక్ష్యమూ నెరవేరదు.. ప్రజల బ్రతుకులకూ, భవిష్యత్తుకూ క్లారిటీ ఉండదు! కానీ... ఉద్యమం చాటున...

జగన్ కు చెప్పడంరాలేదు… హైకోర్టు చెప్పింది!

ఏపీలో ప్రస్తుతం ప్రతిపక్షాల దృష్టంతా వినాయకచవితి ఉత్సావాలపై ఉన్న సంగతి తెలిసిందే. కోవిడ్ పేరుచెప్పి హిందూవ్యతిరేక విధానాలను జగన్ అవలంభిస్తున్నారని.. హిందూవ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ, జగన్ తో పూర్తిగా విభేదించగా.. ఆ పార్టీవెనకాలే మిత్రపక్షం జనసేన, మిత్రపక్షం కావాలనుకుంటున్న టీడీపీ కొనసాగింపిచ్చాయి. అయితే ఈ విషయాలపై...

జగన్ విషయంలో సినీపెద్దల మౌనం.. అర్థంగీకారం?

ఇకపై ఏపీలో సినిమా టిక్కెట్లను తామే అమ్ముతామని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా... జగన్ సర్కార్ తగ్గే ప్రసక్తి లేదని స్పష్టం అవుతుంది. ఈ పరిస్థితుల్లో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఇప్పటివరకూ సినీపెద్దలు స్పందించకపోవడంపై రకరకాల ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం మంచిదా - కాదా అనే...

బీజేపీ దూకుడు… గ్రేటర్ జనాలకు డబుల్ హామీ!

దుబ్బాక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇచ్చిన ఉత్సాహమో లేక ఇక దూకుడు తగ్గించేది లేదని ఫిక్సయిన తత్వమో తెలియదు కానీ... గతకొన్ని రోజులుగా తెలంగాణలో బీజేపీ కాస్త దూకుడు ప్రదర్శిస్తుంది.. ఇంకా గట్టిగా మాట్లాడితే... గ్రేటర్ లో పాగా వేయడాన్ని అత్యంత సీరియస్ గా తీసుకుని హామీల వరాలు కురిపిస్తుంది! ఇటీవల భారీ వర్షానికి రోడ్లు,...

బీసీలపై బాబు పూర్ లవ్ కి ప్రూఫ్ ఇదిగో!

బాబు మారతారని 2019 ఎన్నికల ఫలితాల రూపంలో ప్రజల అభిప్రాయాలు గ్రహించారని.. ప్రజలు తెలివైన వారని బాబు అర్ధం చేసుకున్నారని తమ్ముళ్లంతా అనుకున్నారు! కానీ... బాబు మారలేదు.. మారతారనే నమ్మకమూ లేదని స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు కొందరు తమ్ముళ్లు! అందుకు వారు చూపిస్తున్న కారణం... తాజాగా బాబు ప్రకటించిన పదవుల్లో బీసీలపై ప్రేమ!! తాజాగా...

కొడాలి నాని క్లారిటీ కరెక్టే అంట బాబు!

గతకొన్ని రోజులుగా టీడీపీ నేతలు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ లకు దొరికిన ఒక లాజిక్.... స్కూల్స్ తెరిచినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు? అని! వాటికి వీటికీ ఏమిటి సంబంధం.. అసలు లజిక్ లేని ఈ వాదన ఏమిటి.. వంటి అంశాలపై తనదైన శైలి క్లారిటీ ఇచ్చారు ఏపీ మంత్రి కొడాలి...

ఇమిడిపోగలరా తమ్ముళ్లు… అదొకటే చాలదు బాబు!

చంద్రబాబు స్టేట్ కమిటీలు కూడా ప్రకటించేశారు! ప్రస్తుతం టీడీపీలో ఉన్న ప్రతీ నాయకుడికి ఒక పదవైతే దొరికింది. కాకపోతే అవి పార్టీ పదవులు కాబట్టి ఆ ఉత్సాహం అంతగా నేతల్లో కనిపించలేదు! ఎవరూ చంద్రబాబుకి కృతజ్ఞతలు చెప్పిన దాఖళాలు లేవు! సరే అది లైట్ తీసుకున్నా.. ఇప్పుడు ఆ కమిటీలలోని పెద్దలు ఎంతమంది ఆయా...

About Me

947 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

BREAKING : డిసెంబర్‌ 4న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం

BREAKING : సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం జరుగనుంది. డిసెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు..డా.బిఆర్.అంబేద్కర్...
- Advertisement -

మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం

నంద్యాల మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి కలకలం రేపింది. టోల్ గేట్ వద్ద ఉన్న అరటి తోటల్లో నుంచి మహానంది క్షేత్రంలోకి ఎలుగు బంటి వచ్చింది. దీంతో ఎలుగు బంటిని చూసి భయాందోళనలకు గురయ్యారు...

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం రేపింది. దుర్గగుడి దగ్గరి స్కానింగ్ సెంటర్ దగ్గర పాము కనపడటంతో భయాందోళనకు గురయ్యారు అమ్మవారి భక్తులు. అయితే.. దేవస్థానం అధికారులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వటం...

తెలంగాణలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదు – సీఈఓ వికాస్ రాజ్

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ వెల్లడించారు. తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల...

తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% – ఎన్నికల సంఘం

తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ పై సీఈఓ వికాస్ రాజ్ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు....