Monsoon

నైరుతి రుతుప‌వ‌నాల రాక‌తో.. వ‌ర్షాలే వ‌ర్షాలు..!

తెలంగాణ‌, ఏపీల్లో నైరుతి రుతు ప‌వ‌నాలు విస్త‌రించ‌డంతో మ‌రో 2 వారాల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైత‌న్న‌ల‌కు నిజంగా ఇది శుభ‌వార్తే. ఎందుకంటే.. నైరుతి రుతుప‌వ‌నాలు తెలంగాణ‌, ఏపీలో విస్త‌రించాయి. దీంతో విస్తారంగా వ‌ర్షాలు కుర‌వనున్నాయి. గ‌త 2, 3...

ఎల్లుండి నుంచి తెలంగాణ‌లో వ‌ర్షాలు..!

ఈ నెల 22వ తేదీన తెలంగాణ‌లోకి రుతు ప‌వ‌నాలు ప్ర‌వేశిస్తాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్ర‌మంలో ఇవాళ సాయంత్రం నుంచి తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కుర‌వ‌డం ప్రారంభ‌మ‌వుతుంద‌ని చెప్పారు. జూన్ నెల ముగుస్తున్నా.. దేశంలో ఇంకా ఎండ‌లు మండిపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు రుతు ప‌వ‌నాల...

రైతులకు బ్యాడ్ నూస్.. నైరుతి రుతుపవనాలు ఈసారి లేటేనట..!

కేరళ నుంచి తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు రావడానికి కనీసం 3 రోజుల సమయం పడుతుంది. అంటే ఈలెక్కన 11 న ఏపీని, 13న తెలంగాణను రుతుపవనాలు తాకే అవకాశం ఉందట. వర్షాకాలం ఇక ప్రారంభం అయినట్టే. క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే ఇప్పటికే వర్షాకాలం ప్రారంభం అయింది కానీ.. ఎండలు మాత్రం ఇంకా దంచికొడుతూనే ఉన్నాయి. ఇదివరకు...

మరో 5 రోజుల పాటు ఎండ‌లే.. త‌రువాతే వ‌ర్షాలు..!

కేర‌ళ‌లో మ‌రో రెండు రోజుల్లో నైరుతి రుతుప‌వ‌నాలు ప్ర‌వేశించ‌నున్నాయి. ఆ త‌రువాత జూన్ రెండో వారంలో ఏపీ, తెలంగాణ‌లోకి ఆ రుతుప‌వ‌నాలు ప్ర‌వేశిస్తాయ‌ని ఐఎండీ అధికారులు చెప్పారు. దేశ‌వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఎండ‌లు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. కాలు బ‌య‌ట పెడితే చ‌ర్మం కాలిపోతోంది. అంత వేడిగా వాతావ‌ర‌ణం ఉంటోంది. దీంతో జ‌నాలంద‌రూ వ‌ర్షాలు...

ఈసారి వర్షాలు కాస్త ఆలస్యమే.. వచ్చే నెల 11న రాష్ట్రానికి రుతుపవనాలు

గత సంవత్సరం మే 29నే రుతుపవనాలు కేరళను తాకాయి. జూన్ 8న తెలంగాణలోకి ప్రవేశించాయి. అయితే.. ఈసారి రుతుపవనాలు ఆలస్యంగా తెలంగాణకు రానున్నాయి. ఈసారి కాస్త ఆలస్యంగానే రానున్నాయి. నైరుతి రుతుపవనాలు తెలంగాణకు ఈసారి కాస్త ఆలస్యంగానే రానున్నాయి. జూన్ 11 న రాష్ట్రంలో ప్రవేశించే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావారణ కేంద్రం స్ఫష్టం చేసింది....

చల్లని వార్త.. త్వరలోనే వేసవి నుంచి ఉపశమనం.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయి..!

మీకు చల్లని వార్త. మండు వేసవిని, ఈ ఉక్కపోతను ఎలా భరించాలిరా దేవుడా. ఇంకా ఎన్నిరోజులు ఈ కష్టాలు అని భయపడుతున్నారు కదా. మండుటెండల నుంచి ఉపశమనం పొందే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. అవును.. మాన్ సూన్ సీజన్ ఈసారి తొందరగానే ప్రారంభం అవుతుందట. ప్రతి సంవత్సరం జూన్ నెలలో రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి...

మ‌రింత బ‌ల‌ప‌డిన అల్ప‌పీడ‌నం

అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం మరింతగా బలపడింది. ఇది సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసి ఉంది. గురువారం వాయుగుండంగా మారి, వెంటనే మరింతగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశావైపు ప్రయాణిస్తుందని తెలిపారు....
- Advertisement -

Latest News

రక్తాన్ని శుద్ధి చేసే ఆయుర్వేద మూలికలు ఇవే..!

ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా జీవించగలం. మన శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా జరిగితేనే ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది. ఒంట్లో అన్ని కణాలకి...
- Advertisement -

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..!

ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో ప్రభుత్వ పెన్షన్ విధానం పై బిల్లు రూపకల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతోపాటు ఏపీ గ్యారెంటెడ్ పెన్షన్ 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం...

అసమర్థత,అవినీతి, అరాచకాలు చేసిన జగన్.. రైతు ద్రోహి – దేవినేని ఉమా

అసమర్థత,అవినీతి, అరాచకాలు చేసిన జగన్.. రైతు ద్రోహి అంటూ ఫైర్ అయ్యారు దేవినేని ఉమామహేశ్వరరావు.జగన్ కమీషన్ల కక్కుర్తి ఫలితమే పోలవరం గైడ్ బండ్ కుంగిపోవటం.వైసీపీ హయాంలో నిర్మించిన గైడ్ బండ్ లో అక్రమాల...

కేటీఆర్ పై 10 ప్రశ్నలతో విరుచుకుపడ్డ షర్మిల

కేటీఆర్ పై 10 ప్రశ్నలతో వైఎస్ షర్మిలవిరుచుకుపడ్డారు.కేటీఆర్ గారు... కాళేశ్వరం ప్రాజెక్టు మీద విదేశాలకు నేర్పే పాఠాలు అంటే ఇవేనా జెర క్లారిటీ ఇవ్వండి అంటూ వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు....

WTC Final : టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఇవాళ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందులో టాస్ దగ్గర టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ చేయనుంది. ఇక...