Traffic Rules
అంతర్జాతీయం
జొమాటో సంస్థకు ట్రాఫిక్ పోలీసుల నోటీసులు..!
Chennai: జొమాటో సంస్థ కేవలం 10 నిమిషాల్లోనే కస్టమర్లకు ఫుడ్ డెలివరీ అందిస్తామని ఇటీవల చేసిన ప్రకటనపై గందరగోళం తలెత్తింది. అంత వేగంగా వెళితే ట్రాఫిక్ ఉల్లంఘనలు, డెలివరీ బాయ్స్ భద్రత మాటేంటని పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో (Zomato) కంపెనీ వచ్చే నెల నుంచి గురుగ్రామ్లో ప్రయోగాత్మకంగా ఇన్స్టంట్గా పేర్కొంటున్న...
Telangana - తెలంగాణ
వాహనదారులకు శుభవార్త.. తెలంగాణలో టోల్ గేట్ల తొలగింపు
జాతీయ రహదారులపై ఇబ్బడిముబ్బడిగా ఉన్న టోల్ ప్లాజాలతో ఇబ్బంది పడుతున్నారా? టోల్ ఫీజులతో మీ జేబులు గుల్ల అవుతున్నాయా? అయితే మీకో గుడ్ న్యూస్. త్వరలో కొన్ని టోల్ ప్లాజాలు మాయమవుతున్నాయి. జాతీయ రహదారులపై ఉన్న కొన్ని టోల్ ప్లాజాలను ఎత్తివేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 60 కిలోమీటర్లు అంతకంటే తక్కువ దూరంలో టోల్గేట్లు ఉంటే...
భారతదేశం
వాహన దారులకు బిగ్ షాక్..ఇక ఆ సర్టిఫికెట్ ఉంటేనే రోడ్లపైకి వాహనాలు
వాహనదారులకు కేంద్రం షాకింగ్ న్యూస్ చెప్పింది. రోడ్డు భద్రత విషయంలో కేంద్రం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ముఖ్యంగా కాలం చెల్లిన వాహనాలను రోడ్లపైకి రాకుండా... కీలక నిర్ణయం తీసుకుంది.
కొత్త రూల్స్ ఇవే
భారీ గూడ్స్, ప్యాసింజర్ వాహనాలు, మీడియం సరకు రవాణా, ప్యాసింజర్ వాహనాలు, ఇతర తేలికపాటి వాహనాలు పిట్ నెస్ సర్టిఫికేట్, రిజస్ట్రేషన్...
భారతదేశం
ఎంఎంఎస్ నోటీసులు.. బెంగళూరు పోలీసుల వినూత్న ప్రయోగం
సమయం ఆదా చేయడం, ఖర్చులను తగ్గించడం కోసం బెంగళూరు వినూత్న ఆలోచన చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు ‘ఎస్ఎంఎస్ నోటీసుల’ జారీకి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. నగరంలో ప్రతి రోజు 20వేల ఎస్ఎంస్ నోటీసులు జారీ చేస్తున్నట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) రవిన్కాంతే గౌడ్...
Telangana - తెలంగాణ
వాహన దారులకు షాక్…10 చలాన్లు దాటితే స్టేషన్ కే..!
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ను పాటించని వారికి కూడా కౌన్సెలింగ్ నిర్వహించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 చలాన్లు పెండింగ్ లో ఉన్న వాహనదారులను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు 10చలాన్ల కంటే ఎక్కువ...
భారతదేశం
New Traffic Rules : ఇక రూల్స్ పాటించని వాహనదారులకు 15 రోజుల్లోగా నోటీసులు..!
కొత్త ట్రాఫిక్ నిబంధనలు ( New Traffic Rules ) వచ్చాయి. ఇక తప్పనిసరిగా ఈ రూల్స్ ని పాటించాలని అధికారులు చెబుతున్నారు. కేంద్ర నిబంధనలు పాటించకపోతే ఇక నుండి మరింత కష్టమవుతుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులుకి రాష్ట్రాల్లోని సంబంధిత విభాగాలు ఇక నుండి 15 రోజుల్లోగా నోటీసు జారీ చేయాల్సిందిగా కేంద్రం...
వార్తలు
వాహనదారులకు అలర్ట్.. హెల్మెట్ పై ఈ గుర్తు తప్పనిసరి!
బైక్ నడిపే ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధన ఉంది. అయితే కొంతమంది నాణ్యత లేని హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదం జరిగినప్పడు ప్రాణాలు విడుస్తున్నారని పోలీసులు, రవాణా శాఖ అధికారులు తెలిపారు. అయితే, ఈ హెల్మెట్ నాణ్యతపై రవాణా శాఖ అధికారులు ఓ నిబంధన విధించారు. ఏటా వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో...
భారతదేశం
వాహనదారులకు ఊరటనిచ్చే వార్త.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేయరు..!
దేశంలో ఉన్న వాహనదారులకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఊరటనిచ్చేలా నిర్ణయం తీసుకోనుంది. డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించి కొత్తగా ట్రాఫిక్ నిబంధనలను రూపొందిస్తోంది. మోటారు వాహన చట్టాన్ని సవరిస్తూ పలు నిబంధనలకు ఆ మంత్రిత్వ శాఖ మార్పులు, చేర్పులు చేయనుంది.
ఇప్పటి వరకు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాతోపాటు కొన్ని సందర్భాల్లో డ్రైవింగ్...
భారతదేశం
పదే పదే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారా ? మీ పేర్లను వెబ్సైట్లలో ఉంచుతారు..!
మన దేశంలో వాహనదారులు తరచూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉంటారు. కొన్నిసార్లు కావాలనే రూల్స్ను అతిక్రమిస్తారు. కొన్ని సార్లు అనుకోకుండా, ఇంకొన్ని సార్లు విధి లేక అలా చేస్తుంటారు. అయితే ఎలా చేసినా సరే.. తప్పు తప్పే. కనుక ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు వేస్తారు. ఇక డ్రంక్ అండ్...
Telangana - తెలంగాణ
వాహనదారులకు వాతలు పెట్టడానికి సిద్దమైన పోలీసులు.. ఇలా చేస్తే మీ పని అంతేనట.. ?
ఇప్పటికే నగరంలో రోజు రోజుకు పెట్రేగిపోతున్న వాహన చోదకుల వేగానికి కళ్లెం వేయడానికి సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ నియమాలను కఠినంగా అమలు చేస్తున్నారన్న విషయం తెలిసిందే.. ఇందులో భాగంగా రైడర్కు హెల్మెట్ తప్పనిసరి, ఇక బైక్కు సైడ్ మిర్రర్లు ఉండాలంటూ ఇదివరకు చేసిన ప్రచారంతో వాహనదారుల్లో కాస్త మార్పు కనిపిస్తోందట.. అదే సమయంలో అనుమతి...
Latest News
విమానాల ప్రమాదంపై రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ ఆరా
దేశంలో ఇవాళ గంటల వ్యవధిలో వేర్వేరు చోట్ల మూడు యుద్ధ విమానాలు కుప్పకూలాయి. మధ్యప్రదేశ్లో శిక్షణలో ఉన్న రెండు ఫైటర్ జెట్లు కూలిపోగా.. రాజస్థాన్లో మరో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : వైఎస్ విజయమ్మతో అవినాష్రెడ్డి సమావేశం
BREAKING : వైఎస్ వివేకా నంద రెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నాడు అవినాష్ రెడ్డి. ఈ...
ట్రావెల్
హైదరాబాద్ నుంచి కేరళ టూర్.. రూ.12,000 లోపే..!
మీరు కేరళ చూసి వచ్చేయాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ టూర్ ప్యాకేజీ ని చూడాల్సిందే. IRCTC వివిధ రకాల ప్యాకేజీలని తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీల ద్వారా చాలా మంది టూర్లకు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయమే.. పాదయాత్రలో నారా లోకేశ్
వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అన్యాయమే జరుగుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం నలగామపల్లిలో యువగళం’ పాదయాత్ర రెండో రోజులో ఆయన...
వార్తలు
పవన్ ని మూడు పెళ్లిళ్ల గురించి అడిగిన బాలయ్య.. నోరు విప్పారా..?
తాజాగా టాలీవుడ్ హీరో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో అన్ స్టాపబుల్.. మొదటి సీజన్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు రెండవ సీజన్ కూడా మొదలు...