IPL 2022 : ఇవాళ కోల్ కతా, పంజాబ్ మధ్య ఫైట్.. జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్ 2022 చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. మార్చి 26 వ తేదీన ప్రారంభమైన ఈ టోర్నీలో.. ఇప్పటికే ఏడు మ్యాచ్‌ లు పూర్తయ్యాయి. ఇవాళ పంజాబ్‌ కింగ్స్‌ జట్టు వర్సెస్ కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ జట్ల మధ్య భీకర పోరు జరుగనుంది. ఈ బిగ్ ఫైట్ ముంబైలోని వాంఖాడే స్టేడియంలో… సాయంత్రం 7:30 కు ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

కోల్‌కతా నైట్ రైడర్స్: 1 వెంకటేష్ అయ్యర్, 2 అజింక్యా రహానే, 3 శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), 4 నితీష్ రాణా, 5 శామ్ బిల్లింగ్స్, 6 షెల్డన్ జాక్సన్ (వికెట్), 7 ఆండ్రీ రస్సెల్/చమికా కరుణరత్నే/మహ్మద్ నబీ, 8 టి నరీన్ సౌతీ, 10 ఉమేష్ యాదవ్, 11 వరుణ్ చక్రవర్తి

పంజాబ్ కింగ్స్: 1 శిఖర్ ధావన్, 2 మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), 3 భానుక రాజ పక్సే (WK), 4 లియామ్ లివింగ్‌స్టోన్, 5 రాజ్ బావా, 6 M షారుక్ ఖాన్, 7 ఓడియన్ స్మిత్, 8 హర్‌ ప్రీత్ బ్రార్, 9 అర్ష్‌దీప్ సింగ్, 10 కగిసో రబాడా, 11 రాహుల్ చాహర్

Read more RELATED
Recommended to you

Latest news