తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. యాసంగి పంటకు సంబంధించిన పెట్టుబడి సాయం రైతు బంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రైతు బంధు నిధులు, ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి ప్రారంభమై సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందుకోసం గాను రూ. 7,600 కోట్లను, రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.
రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెల 28 నుంచి ఖాతాల్లోకి రైతు బంధు సాయం
By Swecha Reddy
-
Read more RELATEDRecommended to you
చిరు వ్యాపారుల కొంపముంచిన లులు మాల్..!
చిరు వ్యాపారుల కొంపముంచిన ‘లులు’ మాల్... పాపం 30 సంవత్సరాల జీవనాధారం...
Anji N -
రాష్ట్రంలో కూటమి రాబోతోంది.. ఆంధ్రలో ఏడాదిగా మార్పు వచ్చింది : కేంద్ర మాజీ మంత్రి పళ్ళంరాజు
రాష్ట్రంలో కూటమి రాబోతోంది.. ఆంధ్రలో ఏడాదిగా మార్పు వచ్చిందని మాజీ కేంద్రమంత్రి...
Anji N -
ఇండియా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.. మల్లికార్జున ఖర్గే ధీమా
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమే గెలుస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే...