బీజేపీతో పొత్తుపై త్వరలో క్లారిటీ..!

-

బీజేపీతో పొత్తుపై త్వరలో క్లారిటీ రాబోతోంది. పవన్ కళ్యాణ్ త్వరలో ఢిల్లీకి వెళ్తున్నారు. ఆ తరవాత ఈ విషయం మీద క్లారిటీ వస్తుందిట. పవన్ పొత్తుల పై బీజేపీ ఢిల్లీ పెద్దల తో మంతనాలు జరపనున్నారు. అలానే పవన్ తో భేటీ తర్వాత చంద్రబాబు ఢిల్లీ కి వెళ్లే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

అలానే వీలైనంత త్వరలో పొత్తుల పై క్లారిటీ కి టీడీపీ – జనసేన – బీజేపీ వస్తుందని తెలుస్తోంది. అలానే ఫిబ్రవరి రెండో వారం అయ్యిన తరవాత ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోగా పొత్తులపై క్లారిటీకి వచ్చేయాలని మూడు పార్టీలు కూడా చూస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news