ఎద అందాలు చూపిస్తూ జాన్వి కపూర్ రచ్చ.. వీడియో వైరల్

-

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వికపూర్ సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ అందరికీ తెలిసిందే. ఈ భామ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెట్టింట హీటెక్కిస్తుంటుంది. తాజాగా ఈ భామ ఎద అందాలను చూపిస్తూ రచ్చ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.శ్రీదేవి అందంతో పాటు అభినయాన్ని కూడా పునికిపుచ్చుకున్న ఈ భామ తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించింది.

`దడక్‌` సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ నిర్మించారు. ఈ సినిమా మరాఠిలో సూపర్ హిట్ అయిన ‘సైరాత్‌’కు రీమేక్‌గా వచ్చింది.ఆ సినిమా హిట్ అవ్వడంతో జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. అయితే తాజాగా.. ఓ మూవీ షూటింగ్లో భాగంగా ఈ అమ్మడు తన ఏద అందాలతో తళుక్కున మెరిసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news