100 కోట్ల క్లబ్ లో నిఖిల్ కార్తికేయ 2 !!

-

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ, యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ” కార్తికేయ 2″. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ మైథాలజికల్ ఫిల్మ్ ఆడియన్స్ నుంచి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. తెలుగు స్టేట్స్ తో పాటు ఇతర సెంటర్లలోనూ ఈ సినిమాకి మంచి ఓపెనింగ్ జరిగింది.

ఇది ఇది ఇలా ఉండగా.. ఈ చిత్రం హిందీలో 15 కోట్ల మార్క్ ను దాటింది. మరియు ఈరోజు ఆక్యుపెన్సి కూడా బాగానే ఉంది. మరియు ట్రేడ్ ఈరోజు కూడా మంచి నంబర్లను ఆశిస్తుంది. తిరిగి తెలుగులో కూడా ఈ సినిమా 35 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసి, నిఖిల్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.

ఈ చిత్రం ఇప్పటివరకు 75 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టింది. 100 కోట్ల రూపాయల క్లబ్ వైపుకి దూసుకుపోతుంది. అయితే ఆగస్టు 25న లైగర్ విడుదల కానుండగా, ఈ చిత్రం తెలుగు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news