పసిడి రాశుల పర్వదినం అక్షయ తృతీయ. ఆరోజు ప్రాతఃకాలం అందే స్నానాదులు పూర్తిచేసుకోవాలి. అనంతరం వినాయకుడిని, లక్ష్మీదేవిని, విష్ణువును, శివుడిని పూజించాలి. అష్టోతరాలు పూజించాలి, ఆవునెయ్యితో దీపారాధన, తీపి పదార్థాలు అంటే పాయసం, పొంగలి, రవ్వకేసరి వంటి పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. అదేవిధంగా కేవలం బంగారం కొనడమే కాదు దానాలు కూడా చేయాలి. ఈరోజు ఎంత దానం చేస్తే అంతకు రెట్టింపు ఫలితం ఉంటుంది.
అక్షయ తృతీయ రోజు ఏ పూజ చేయాలి..!
By Anil Kumar
-
Read more RELATEDRecommended to you
రాముడి అవతారానికి ముందు విష్ణువు ఎన్ని అవతారాల్లో జన్మించాడు..?
రామనవమి రాబోతుంది.. హిందూ మతంలో రాముడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ...
డబ్బు ఆదా చేసే విషయంలో ఈ 5 రాశుల వారు ముందుంటారట
ఈరోజు ఫైనాన్స్ ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం. ఇది...
గరుడపురాణం ప్రకారం ఎలాంటి తప్పులు చేస్తే వచ్చే జన్మలో ఎలా పుడతారు..?
హిందూ గ్రంధమైన గరుడ పురాణం ప్రకారం.. ఒక వ్యక్తి భూమిపై తన...