Nalgonda: చెరువుగట్టులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

-

మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలోని శ్రీశ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అధికారులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news