ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

-

accident
accident

తెల్లవారుజామున హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలంలోని ధర్మోజిగూడెం వద్ద ఓ కారు యూటర్న్ తీసుకుంటుండగా.. గరుడ బస్సు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన యువకులు చందు(23), పృథ్వి రాజ్(23) ఇద్దరు మృతి చెందారు. పోలీసులు వారి మృతదేహాలను చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news